Skip to main content

Operation Sindoor: రెచ్చగొట్టేలా 400 డ్రోన్లతో పాకిస్థాన్ దాడి.. తిప్పికొట్టిన భారత్

Operation Sindoor   400 drones launched from Pakistan targeting areas in India from Siachen to Kutch  Defense forces destroy drones launched by Pakistan
Operation Sindoor

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్ భారత్‌పై భారీ దాడికి ప్రయత్నించినట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. నిన్న రాత్రి దాదాపు 400 డ్రోన్లతో సియాచిన్(లద్దాక్) నుంచి కచ్(GJ) వరకు 36 ప్రాంతాల టార్గెట్గా వీటిని లాంచ్ చేశారని తెలిపాయి. వాటన్నింటినీ నాశనం చేసినట్లు పేర్కొన్నాయి. ఈ డ్రోన్లకు కెమెరాలను ఫిక్స్ చేశారని, ఇక్కడి సమాచారాన్ని సేకరించేలా పాక్ ఇలా పన్నాగం పన్నినట్లు రక్షణశాఖ వర్గాలు తెలిపాయి.

Published date : 10 May 2025 09:00AM

Photo Stories