నౌకాదళ చీఫ్గా కరంబీర్సింగ్
Sakshi Education
నౌకాదళ ప్రధానాధికారిగా కరంబీర్సింగ్ మే 31న బాధ్యతలు చేపట్టనున్నారు.

ఇప్పటివరకు తూర్పు నౌకాధళం అధిపతిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. కరంబీర్ నిమాయకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై విచారణను సైనిక దళాల ట్రైబ్యునల్ (ఏఎఫ్టీ) ఏడు వారాలకు వాయిదా వేసింది. దీంతో ఆయన బాధ్యతలు చేపట్టేందుకు మార్గం సుగమమైంది. సీనియర్నైన తనను కాదని కరంబీర్ను నేవీ చీఫ్గా నియమించడంపై వైస్ అడ్మిరల్ బిమల్ వర్మ సైనిక దళాల ట్రైబ్యునల్ను ఆశ్రయించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : నౌకాదళ ప్రధానాధికారిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మే 31
ఎవరు : కరంబీర్సింగ్
క్విక్ రివ్యూ :
ఏమిటి : నౌకాదళ ప్రధానాధికారిగా బాధ్యతల స్వీకరణ
ఎప్పుడు : మే 31
ఎవరు : కరంబీర్సింగ్
Published date : 30 May 2019 05:36PM