జూన్ 4న వైఎస్సార్ వాహన మిత్ర చెల్లింపులు
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019, ఏడాది అమలుచేసిన పథకం ‘వైఎస్సార్ వాహన మిత్ర’ కింద అందించిన ఆర్థిక సాయాన్ని 2020 ఏడాది కూడా ఇచ్చేందుకు రంగం సిద్ధంచేసింది.
చదవండి: వైఎస్సార్ వాహన మిత్ర పథకంను ఎప్పడు, ఎక్కడ ప్రారంభించారు?
దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షించాలి
గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన, పోలవరం ఎగువన అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తాయని, వాటిని తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డు(జీఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని, గోదావరి డెల్టాకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, జల్శక్తి శాఖ, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేశామని, మరోసారి ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తెస్తున్నామని పేర్కొంది. హైదరాబాద్లోని జల్సౌధలో మే 18న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సమావేశమయ్యారు. గోదావరి నుంచి 450.31 టీఎంసీలను తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని బోర్డుకు అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూన్ 4న వైఎస్సార్ వాహన మిత్ర చెల్లింపులు
ఎప్పుడు : మే 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
ఎందుకు : సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు

ఇందులో భాగంగా.. సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించనున్నట్లు రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మే 18న తెలిపారు. జూన్ 4న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ పథకం కింద ఆన్లైన్ చెల్లింపులు చేయనున్నట్లు వెల్లడించారు.
చదవండి: వైఎస్సార్ వాహన మిత్ర పథకంను ఎప్పడు, ఎక్కడ ప్రారంభించారు?
దిగువ రాష్ట్రం ప్రయోజనాలను పరిరక్షించాలి
గోదావరిపై శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు దిగువన, పోలవరం ఎగువన అనుమతి లేకుండా తెలంగాణ సర్కార్ చేపట్టిన ప్రాజెక్టులు నదీ పరీవాహక ప్రాంతంలో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బ తీస్తాయని, వాటిని తక్షణమే నిలుపుదల చేసేలా చర్యలు తీసుకోవాలని గోదావరి బోర్డు(జీఆర్ఎంబీ)కు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తెలంగాణ చేపట్టిన ప్రాజెక్టుల వల్ల ఏపీలో 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చేపట్టిన ప్రాజెక్టులపై తీవ్ర ప్రభావం పడుతుందని, గోదావరి డెల్టాకు నష్టం వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. దీనిపై కేంద్ర జలసంఘం, గోదావరి బోర్డు, జల్శక్తి శాఖ, కేంద్ర ప్రభుత్వానికి పలుమార్లు ఫిర్యాదు చేశామని, మరోసారి ఈ అంశాన్ని బోర్డు దృష్టికి తెస్తున్నామని పేర్కొంది. హైదరాబాద్లోని జల్సౌధలో మే 18న గోదావరి బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్తో రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి సమావేశమయ్యారు. గోదావరి నుంచి 450.31 టీఎంసీలను తరలించేలా తెలంగాణ ప్రభుత్వం పనులు చేపట్టిందని బోర్డుకు అధికారులు తెలిపారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : జూన్ 4న వైఎస్సార్ వాహన మిత్ర చెల్లింపులు
ఎప్పుడు : మే 18
ఎవరు : ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)
ఎందుకు : సొంతంగా ఆటో, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం అందించేందుకు
Published date : 19 May 2020 08:27PM