హిమాలయ ప్రచారకర్తలుగా కోహ్లీ, పంత్
Sakshi Education
హిమాలయ ఔషధ కంపెనీకి అధికార ప్రచారకర్తలుగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ నియమితులయ్యారు.

ఈ సంస్థ నుంచి వెలువడుతున్న ‘మెన్ ఫేస్ క్రీమ్ రేంజ్’ ఉత్పత్తికి వీరు ప్రచారం నిర్వహించనున్నారు. దీనిపై స్పందించిన కోహ్లీ, పంత్ హిమాలయ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా ఉండడంపై సంతోషం వ్యక్తం చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిమాలయ ప్రచారకర్తలుగా క్రికెటర్లు
ఎప్పుడు : మే 16
ఎవరు : విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : హిమాలయ ప్రచారకర్తలుగా క్రికెటర్లు
ఎప్పుడు : మే 16
ఎవరు : విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్
Published date : 17 May 2019 05:31PM