Skip to main content

ఏపీ సీఎం ఓఎస్డీగా కృష్ణమోహన్‌రెడ్డి

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఓఎస్డీ (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ)గా రిటైర్డు స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ పి.కృష్ణమోహన్‌రెడ్డి నియమితులయ్యారు.
ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (పొలిటికల్) మే 30న ఉత్తర్వులు జారీ చేసింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పులివెందుల నియోజకవర్గం డెవలప్‌మెంట్ అథారిటీ (పాడా) ఓఎస్డీగా పని చేశారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
ఏపీ సీఎం ఓఎస్డీ నియామకం
ఎప్పుడు : మే 30
ఎవరు : పి.కృష్ణమోహన్‌రెడ్డి
Published date : 31 May 2019 05:00PM

Photo Stories