డబ్ల్యూహెచ్ఓ బోర్డ్ చైర్మన్గా కేంద్ర మంత్రి
Sakshi Education
న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఎగ్జిక్యూటివ్ బోర్డ్ చైర్మన్గా కేంద్ర మంత్రి హర్షవర్ధన్ బాధ్యతలు స్వీకరించారు.
మూడేళ్లపాటు కొనసాగే పదవికి డబ్ల్యూహెచ్ఓ అసెంబ్లీలోని 194 సభ్య దేశాలు ఆమోదముద్ర వేశాయి. ఆరోగ్య సంబంధిత విధాన నిర్ణయాల్లో భాగస్వాములు కావడం, కార్యకలాపాలు సజావుగా జరిగేందుకు సహకరించడం ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ప్రధాన బాధ్యతలు.

Published date : 23 May 2020 05:40PM