Skip to main content

ఏపీలో ఆగస్టు 3 నుంచి డీఈడీ ఫస్టియర్ పరీక్షలు

సాక్షి, అమరావతి: డిప్లొమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈడీ) ఫస్టియర్ పరీక్షలు ఆగస్టు 3వ తేదీనుంచి ప్రారంభం అవుతాయని ఆంధ్రప్రదేశ్ పభుత్వ పరీక్షల విభాగం డెరైక్టర్ ఎ.సుబ్బారెడ్డి మే 15 రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు.
ఆగస్టు 8వ తేదీతో పరీక్షలు ముగియనున్నాయి. 2018-2020 బ్యాచ్ విద్యార్థులతో పాటు గతంలో ఫెయిలైన వారు కూడా పరీక్షలకు హాజరుకానున్నారు. రోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. బిట్ పేపర్ పరీక్ష చివరి అరగంటలో ఇస్తారని డెరైక్టర్ తెలిపారు.
Published date : 16 May 2020 03:52PM

Photo Stories