Skip to main content

Jai Singh Rathore: కష్టపడి చదివి ఉన్నతంగా ఎదగాలి

ఆదిలాబాద్‌ టౌన్‌: నర్సింగ్‌ విద్యార్థులు కష్టపడి చదివి అనుకున్న లక్ష్యాలను నెరవేర్చుకోవాలని రిమ్స్‌ డైరెక్టర్‌ జైసింగ్‌ రాథోడ్‌ అన్నారు.
Study hard and grow high

రిమ్స్‌లోని నర్సింగ్‌ కళాశాలలో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సీని యర్స్‌ ఫిబ్రవ‌రి 5న‌ ఫ్రెషర్స్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై మాట్లాడారు. సీనియర్‌, జూనియర్‌ అనే తేడా లేకుండా స్నేహభావంతో మెలగాలని సూ చించారు.

అనంతరం విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఇందులో నర్సింగ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అనిత, సూపరింటెండెంట్‌ రమాదేవి, సిబ్బంది, నర్సింగ్‌ విద్యార్థులు పాల్గొన్నారు.

Join our WhatsApp Channel: Click Here
 Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 06 Feb 2025 09:01AM

Photo Stories