Rajiv Yuva Vikasam: రాజీవ్ యువ వికాసం దరఖాస్తు పొడిగించాలని విజ్ఞప్తి

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకం ద్వారా యువతకు ఆర్థిక సహాయం అందించేందుకు రూ. 10 వేల కోట్లు ఖర్చు చేయాలని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క వెల్లడించారు. దీనికి దరఖాస్తు గడువు ఈ నెల 14నే ముగిసిందిఈ పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు గడువు 30వ తేదీ వరకు పొడిగించారని Dy.CM భట్టిని EBC నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి కోరారు.
ఇదీ చదవండి: నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు,....ఇలా చెక్ చేసుకోండి -- www.sakshieducation.com LIVE Updates
ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం. ఈ పథకం మొదటి జాబితాలోనే తమను ఎంపిక చేయాలని మంత్రులు, MLAలను నిరుద్యోగులు కోరుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు పథకాన్ని మూడేళ్లు కొనసాగించాలని CM రేవంత్కు నేతలు విజ్ఞప్తి చేశారని సమాచారం.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Appeal to extend Rajiv Yuva Vikasam application
- Rajiv Yuva Vikasam Scheme 2025
- Rajiv Yuva Vikasam Application Deadline Extension
- Telangana Youth Employment Scheme
- Rajiv Yuva Vikasam Benefits
- Telangana Youth Development Program
- Youth Self Employment Scheme Telangana
- Telugu News
- Education News
- YouthDevelopment
- GovernmentSchemes