UPSC సివిల్స్ ఫలితాలు విడుదల .. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు!
Sakshi Education
అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష ఫలితాలు 2024 తుది ఫలితాలు విడుదలయ్యాయి.

UPSC ఈ ఫలితాలను ఏప్రిల్ 22న అధికారికంగా ప్రకటించింది. ఫలితాలను అభ్యర్థులు UPSC అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో మొత్తం 1129 ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి పోస్టుల భర్తీకి గతేడాది ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే. UPSC 1009 పోస్టులు ఎంపిక జబితాని ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం
ఈ ఫలితాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి అనేకమంది అభ్యర్థులు ప్రతిభను ప్రదర్శించి మెరిట్ లిస్ట్లో స్థానం సంపాదించారు. దేశ సేవలో చురుకుగా పాల్గొనబోయే వీరికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
![]() ![]() |
![]() ![]() |
ఎంపిక జబితా ఇదే..
Published date : 22 Apr 2025 03:30PM
PDF