Skip to main content

మే 13న ఏపీ ఈసెట్-2019 ఫలితాలు

సాక్షి, అమరావతి:ఈసెట్-2019 ఫలితాలు మే 13న విజయవాడలో విడుదల చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యామండలి వర్గాలు పేర్కొన్నాయి.
అలాగే మే 14న పీజీఈసెట్ పరీక్ష ఫలితాలు కూడా విడుదల చేయనున్నట్లు వివరించాయి.
Published date : 09 May 2019 04:55PM

Photo Stories