APPSC: కంప్యూటర్ ఎఫిషియెన్సీ టెస్టుకు దరఖాస్తుల ఆహ్వానం
Sakshi Education
గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల కంప్యూటర్ ఎఫిషియెన్సీ టెస్టుకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఏపీపీఎస్సీ మే 24న ఒక ప్రకటన జారీ చేసింది.
ఈ సచివాలయాల్లోని గ్రేడ్ 5 పంచాయతీ సెక్రెటరీ, వీఆర్వో గ్రేడ్1, గ్రేడ్2, హెచ్వోడీ లలో కారుణ్య నియామకాలు పొందిన వారు ఈ టెస్టుకు దరఖాస్తు చేయాలి. ఆన్లైన్ దరఖాస్తులు కమిషన్ వెబ్సైట్ లో మే 26 నుంచి అందుబాటులో ఉంటాయి. మే 31వ తేదీలోగా దరఖాస్తు చేయాలి.
చదవండి:
గ్రూప్-1,2,3,4 ప్రీవియస్ కొశ్చన్ పేపర్స్ కోసం క్లిక్ చేయండి
Published date : 25 May 2022 03:25PM