Skip to main content

ఏపీ టెన్త్ పరీక్షల మార్కుల నమూనా పత్రాలు విడుదల

సాక్షి, అమరావతి: పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విభాగాల వారీగా ప్రశ్నల సంఖ్య, మార్కుల విధానాలను ప్రకటిస్తూ ఎస్సెస్సీ బోర్డు డెరైక్టర్ ఏ.సుబ్బారెడ్డి మే 15 రాత్రి నమూనా పత్రాలను విడుదల చేశారు.
నాలుగు పేపర్ల నమూనా పత్రాలను బోర్డు వెబ్‌సైట్లో పొందుపరిచినట్లు వివరించారు. గతంలో 11 పేపర్లకు ఎస్సెస్సీ పరీక్షలు నిర్వహించగా ఈసారి 6కి కుదించిన సంగతి తెలిసిందే. ఇందులో నాలుగు పేపర్ల మార్కుల నమూనా పత్రాలను విభాగాల వారీగా ప్రకటిస్తున్నామని డెరైక్టర్ పేర్కొన్నారు. మిగతావి కూడా త్వరలోనే వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు.

సబ్జెక్టుల వారీగా విభాగాల మార్కులు:
ఇంగ్లిష్: సమయం 3.15 గంటలు, మార్కులు100

సెక్షన్

కంటెంట్

మార్కులు

రీడింగ్ కాంప్రహెన్షన్

30

బి

గ్రామర్, వొకాబులరీ

40

సి

క్రియేటివ్ ఎక్స్‌ప్రెషన్

30


మేథమెటిక్స్: సమయం 3.15 గంటలు మార్కులు 100

సెక్షన్

కేటగిరీ

మార్కులు

1

ఆబ్జెక్టివ్ ప్రశ్నలు 12

12

2

వె రీ షార్ట్ ఆన్సర్స్ 8

16

3

షార్ట్ ఆన్సర్సు 8

32

4

ఎస్సే ఆన్సర్లు 5

40

మొత్తం

100


సోషల్ స్టడీస్: సమయం 3.15 గంటలు మార్కులు 100

సెక్షన్

ప్రశ్నలు

మార్కులు

1

1-12

12

2

13-20

16

3

21-28

32

4

29-33

40

మొత్తం

33 ప్రశ్నలు

100

గమనిక: ఎస్సేల్లో ఇంటర్నల్ చాయిస్ ప్రశ్నలుంటాయి

జనరల్ సైన్స్: సమయం 3.15 గంటలు, మార్కులు100

సెక్షన్

కేటగిరీ

ఫిజిక్స్

బయోలజీ

మొత్తం

1

ఆబ్జెక్టివ్ టైప్

6 మార్కులు

6 మార్కులు

12

2

వెరీ షార్ట్ ఆన్సర్

8 మార్కులు

8మార్కులు

16

3

షార్ట్ ఆన్సర్

16 మార్కులు

16 మార్కులు

32

4

ఎస్సే, డయాగ్రామ్స్

16 మార్కులు

24 మార్కులు

40

మొత్తం

46

54

100

Published date : 16 May 2020 03:50PM

Photo Stories