DIEO Parasuram: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి

తానూరు: విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలని డీఐఈవో పరశురాం అన్నారు. సెప్టెంబ‌ర్ 25న‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూని యర్‌ కళాశాలను తనిఖీ చేశారు.

తరగతిగదిలో విద్యార్థులను ప్రశ్నలు అడిగి సమాధానం రా బట్టారు. పాఠశాలలో మరుగుదొడ్లు ఉన్నా నీటి సౌకర్యం లేదని, ప్రయోగశాలలు లేవని, నూతన భవనం మంజూరైనా పనులు ప్రారంభించలేదని విద్యార్థులు, అధ్యాపకులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

చదవండి: TGBIE: పాఠాలే కాలేదు.. పోటీ పరీక్షల శిక్షణా?.. మ్యాథ్స్, సైన్స్‌లో కదలని సిలబస్‌ ..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన భవన నిర్మాణ విషయ మై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags