Chief of Army Staff of India: మనోజ్‌ పాండేకు పరమ విశిష్ట సేవా పురస్కారం

Indian Army Chief General Manoj Pande received Param Vishisht Seva Medal

భారత్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండేకు పరమ విశిష్ట సేవా పురస్కారం వరించింది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. విధుల్లో వీరమరణం పొందిన పలువురు ఆర్మీ అధికారులకు, సైనికులకు శౌర్య చక్ర అవార్డు(మరణానంతరం)లను వారి కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి అందజేశారు. 
 

#Tags