ITI Counselling: ఈనెల 28న ఐటీఐ నాలుగో విడత కౌన్సెలింగ్
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో ఈ నెల 28న నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు జిల్లా కన్వీనర్ రవీంద్రరెడ్డి తెలిపారు. ఆయన బుధవారం విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 28న జిల్లాలోని 9 ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో, ఈ నెల 30వతేదీన 10 ప్రైవేట్ కళాశాలల్లో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చెప్పారు.
CBSE Board Exam 2025: సీబీఎస్ఈ బోర్డ్ ఎగ్జామ్స్.. రిజిస్ట్రేషన్కు ఇదే చివరి తేది
ఈ నెల 26వ తేదీ లోపు www. iti. ap. gov. in వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు 77999 33370, 77992 01479ను సంప్రదించాలని కోరారు.
#Tags