Skip to main content

Gurukul Students : ఉత్త‌మ మార్కుల‌తో గురుకుల విద్యార్థినులు..

Gurukul girl students achieves top score

తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బద్దెనపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు ఉత్తమ మార్కులు సాధించినట్లు ప్రిన్సిపాల్‌ పద్మ తెలిపారు. ఎంపీసీలో బి.నందిని 995, కె.కీర్తన 979, కె.వర్శిత 976, ఏ.హేమలత 976, జి.అఖిల 974, కె.నిత్యశ్రీ 974, బైపీసీలో బి.మమత 989, హరిప్రియ 981, డి.వర్శిని 980, ఎం.చందన 975, సీహెచ్‌.గాయత్రి 965 మార్కులు సాధించారు. ఫస్టియర్‌ బైపీసీలో కె.శ్రీజ 437, శ్రీవాణి 433, సౌత్రిక 432, ఐశ్యర్య 432, అభినయ 427, ఎంపీసీలో ఎం.సౌమ్య 453, అనూష 451, హరిణి 448, సోనా 441, దీక్షిత 437 మార్కులు సాధించారు.

Follow our YouTube Channel (Click Here)

Follow our Instagram Page (Click Here)

Join our WhatsApp Channel (Click Here)

Join our Telegram Channel (Click Here)

Published date : 24 Apr 2025 09:58AM

Photo Stories