Skip to main content

భారత్, పాక్‌ అణు స్థావరాల జాబితాల మార్పిడి

India, Pakistan exchange list of nuclear installations

దాయాది దేశాలైన భారత్, పాకిస్థాన్‌ అణు స్థావరాలు, ఖైదీల జాబితాలను మార్పిడి చేసుకున్నాయి. కొత్త సంవత్సరం సందర్భంగా గత కొన్నేళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయాన్ని అనుసరించాయి. ఢిల్లీ, ఇస్లామాబాద్‌లోని ఇరు దేశాల రాయబార కార్యాలయాల్లో భారత్, పాక్‌కు సంబంధించిన అణు కేంద్రాలు, ఖైదీల సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. అణు స్థావరాలపై దాడులు చేయకూడదన్న ఉద్దేశంతో 1992 నుంచి వాటి వివరాలను రెండు దేశాలు మార్చిడి చేసుకుంటున్నాయి.

                         >> Download Current Affairs PDFs Here

                              Download Sakshi Education Mobile APP

Sakshi Education Mobile App
Published date : 14 Jan 2023 12:34PM

Photo Stories