Skip to main content

PUC Supplementary Exams: నేటి నుంచి పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలు

ప్రారంభమైన పీయూసీ విద్యార్థుల సప్లిమెంటరీ పరీక్షలు..
Start of Supplementary Exams for Pre University Course students

యశవంతపుర: సోమవారం నుంచి ద్వితీయ పీయూసీ సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 301 కేంద్రాలలో పరీక్షలు జరుగునుండగా 1.49 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. తక్కువ మార్కులు వచ్చిన 32,848 మంది మరోసారి పరీక్ష రాస్తున్నారు. ఈ మేరకు పీయూసీ బోర్డు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసింది. 

AP SET Exam: ఏపీ సెట్‌ 2024 పరీక్ష నిర్వహణ..

Published date : 29 Apr 2024 02:55PM

Photo Stories