Skip to main content

Rashtriya Bala Puraskar: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డులకు దరఖాస్తులు.. అర్హులు వీరే!

బాల పురస్కారాలను పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి. అందుకు అర్హులను పేర్కొన్నారు..
Pradhan Mantri Rashtriya Bala Puraskar Award 2025  Registrations are open for Pradhan Mantri Rashtriya Bala Puraskar Award 2025

కడప: ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార అవార్డు 2025కు అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐసీడీఎస్‌ పీడీ శ్రీలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదర్శప్రాయమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు, సంఘ సేవ, సైన్స్‌, పర్యావరణం, ఆర్ట్స్‌, లలిత కళలు, వినూత్నమైన సేవలలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన వారు అర్హులన్నారు. ఐదేళ్ల నుంచి 18 ఏళ్లలోపు వయస్సుగల వారు అర్హులన్నారు. జులై 31వ తేదీలోగా హెచ్‌టీటీపీఎస్‌://అవార్డ్స్‌.జీఓవీ.ఇన్‌/ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

TET for Promotions: పదోన్నతులకు టెట్‌ అవసరం లేదు..

Published date : 06 May 2024 04:33PM

Photo Stories